ప్రజాకవి,
స్వాతంత్ర్య సమరయోధుడు,
పద్మవిభూషణ్,
శ్రీ కాళోజీ నారాయణరావు గారి 98వ జయంతి
మరియు
మాండలిక భాషా దినోత్సవం
మానవుడికి పుట్టుకతోనే వచ్చే మాండలిక భాషని కాపాడుకోవలనేవారు, భాష రెండుతీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండు పలుకుబడుల భాష, నీభాషలోనే బతుకున్నది - నీయాసలోనే సంస్క్రుతున్నది అనేవారు.
మన భాష, యాసలన్న అభిమానముండాలే అనేవారు.ఆయన కవిత్వం-వ్యక్తిత్వం, రచనలు-చరణలు ప్రజల ఆకాంక్షలు-ప్రజా ఉద్యమాలకోసం కాళోజీ జీవించారు.
ప్రాంతాలకే పరిమితమైన ఈ మాండలిక భాషా నేటి ఈ అంతర్జాలం ద్వారా ప్రపంచానికి చేరువ చేసిన ఈ సాంకేతిక విప్లవానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ......
మన భాష, యాసలన్న అభిమానముండాలే అనేవారు.ఆయన కవిత్వం-వ్యక్తిత్వం, రచనలు-చరణలు ప్రజల ఆకాంక్షలు-ప్రజా ఉద్యమాలకోసం కాళోజీ జీవించారు.
ప్రాంతాలకే పరిమితమైన ఈ మాండలిక భాషా నేటి ఈ అంతర్జాలం ద్వారా ప్రపంచానికి చేరువ చేసిన ఈ సాంకేతిక విప్లవానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ......
తెలుగుజాతికి మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు .
No comments:
Post a Comment